Wednesday, April 24, 2019

ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవంట !

సుప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్ రాసినట్టు.. పుస్తకం పుటల మధ్య ఒత్తిగిలి దొరికే పూల సువాసనల పరిమళాలు, పుస్తకం జారిపడిందనో, పుస్తకం ఇచ్చిపుచ్చుకునే నెపం మీదో మాటలు కలిపి, ఏర్పరుచుకునే ప్రేమ బంధాలు ఇక కనిపించవేమో. ఆధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని చూస్తూ కవి పడ్డ బాధ అది. (Mere Mehboob చిత్రంలో 'మేరే మెహబూబ్ తుఝే' పాటలో రాజేంద్రకుమార్-సాధన ల మధ్య చిత్రీకరించిన అద్భుత సన్నివేశం గుల్జార్ గారికి గుర్తుకి వచ్చిందేమో మరి!)

No comments:

Post a Comment

Total Pageviews

340,164