Sunday, March 22, 2015

శ్రీశైలం లో పాతాళగంగలోని నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది?

                                 శ్రీశైలం లో పాతాళగంగలోని నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది?

చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి, విజయాలతో రాజ్యం చేరతాడు. అంతఃపురం లోని స్త్రీలతో ఉన్న అందాలరాశి చంద్రావతిని  తన కూతురు అని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసినా వినకపోవటంతో, చంద్రావతి  శ్రీశైలం అరణ్యాలకి వచ్చి పరమేశ్వరుడ్ని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కుడా చంద్రగుప్తుడు వచ్చిచంద్రావాటిని చెరపట్టబోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై కామంతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చలబండవై పాతాళగంగలో పది ఉండమని శపిస్తాడు.చంద్రగుప్తుడు శివుడ్ని వేడుకోగా, శ్రీమహావిష్ణువు  కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానంకై  దిగిననాడు, స్నాన మాచరించిన నాడు నీకు శాప విమోచనం కలుగుతుందని మహేశ్వరుడు తెలిపినట్లు పెద్దలు చెపుతారు.    


No comments:

Post a Comment

Total Pageviews