Friday, November 6, 2015

జపం చేసేటప్పుడు 108 సంఖ్య తో ఎందుకు చేస్తారు?

   జపం చేసేటప్పుడు 108 సంఖ్య తో ఎందుకు చేస్తారు?

               108 నరములతో 108 కేంద్రాలతో మానవుడి మెదడు ఉంది. అందుకనే 108 సార్లు  108 జపమాలతో ఓ మంత్రాన్ని జపించమని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. పగడాలతో జపిస్తే వేయింతల ఫలము, రత్నమాలతో జపిస్తే పదివేలరెట్లూ, ధర్భముడితో నూరుకోట్ల రెట్లు, రుద్రాక్షల ద్వారా అనంతమైన ఫలము  లభిస్తుందని లింగపురాణం చెబుతోంది. చాలా మందికి జపం గట్టిగా చదవాలా .... లేక  నెమ్మదిగా చదవాలా అని సందేహం ఉంది. గట్టిగా అందరికీ వినపడేటట్లు చదివినా వినపడీ వినపడకుండా ఉండేటట్లు, మనసులో జపం చేసుకున్నా ఏ పద్ధతిలో చేసుకున్నా ఉత్తమమేనని పెద్దలు చెపుతారు.

No comments:

Post a Comment

Total Pageviews