Thursday, July 14, 2016

మనకు సంస్కృత భాష మాతృభాషవంటిది. అన్ని భాషలూ ఇందులోంచి పుట్టాయంటారు. సంస్కృత భాష చక్కగా తెలియాలంటే "పంచ కావ్యాము" లున్నాయి. అవి :
1. రఘువంశము
2. కుమారసంభవము
3. మేఘసందేశము.
4. కిరాతార్జునీయము
5. శిశుపపాలవధము
మొదటి మూడు కాళిదాసు రచనలు .
కిరాతార్జునీయము - ఇది రాసినది భారవి 
శిశుపపాలవధము.ఇది  రాసినది మాఘుడు.

No comments:

Post a Comment

Total Pageviews