కుచేలుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి మహైశ్వర్య వంతు డైనాడని ఐతిహ్యం. ధర్మరాజు ఆచరించి కష్టాలనుంచి గట్టెక్కినాడు. రుక్మాంగదుడు ఆచరించి పుత్ర ప్రాప్తి నోందాడు. సకల దేవతా పాత్రుడైనాడు. మోక్షగామి యైనాడు. క్షీర సాగర మధనం - లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయి. వైఖానాస రాజు ఆచరించి, పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు. అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితం!
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Friday, December 29, 2017
వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత
కుచేలుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి మహైశ్వర్య వంతు డైనాడని ఐతిహ్యం. ధర్మరాజు ఆచరించి కష్టాలనుంచి గట్టెక్కినాడు. రుక్మాంగదుడు ఆచరించి పుత్ర ప్రాప్తి నోందాడు. సకల దేవతా పాత్రుడైనాడు. మోక్షగామి యైనాడు. క్షీర సాగర మధనం - లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయి. వైఖానాస రాజు ఆచరించి, పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు. అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితం!
Subscribe to:
Post Comments (Atom)
Total Pageviews
340,930
No comments:
Post a Comment