Thursday, July 31, 2014

పోతన భాగవత పద్యం.
నా పుణ్య మేమి సెప్పుదు ?  నీ
పాదరజంబు  గంటి  నే, సనకాదుల్
నీ పాదరజము గోరుదు
రే పదమం దున్ననైన నింక మేలు హరీ !

భావం:-     "శ్రీహరీ ! నీపాదధూళిని  నేను పొందగల్గాను. నా పుణ్యమేమని  చెప్పను! సనకాది దివ్యములను కూడా నీ పాదదూళినే కావాలని కోరుకొంటారు.ఏ స్థితి లో ఉన్న ఇక నాకు క్షేమమే.

No comments:

Post a Comment

Total Pageviews