Thursday, May 26, 2016

శ్రీ ఆదిశంకరాచార్యులవారు అధిరోహించిన సర్వజ్ఞపీఠం ఇది. పాక్ ఆక్రమిత్ర కాశ్మీర్‌లో ఉంది. ఇక్కడే అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన సరస్వతీ శక్తిపీఠం ఉంది. ముష్కరుల దాడి వలన ఇప్పుడు ఇలా శిధిలావస్థలో ఉంది.
జయ జయ శంకర హర హర శంకర
నీలం (క్రిషన్ గంగా) నది ఒడ్డున, రెండు కొండల మధ్య, ప్రకృతి రమణీయమైన శారద అనే గ్రామములో ఉంది ఈ సర్వజ్ఞ పీఠం. ఇక్కడే శారద మాత ఆలయం ఉంది. ఇది దాదాపు అతి తక్కువ జనాభా గల చిన్ని గ్రామం. అంతే కాదు ఇది ఒంటరి గ్రామం. చుట్టు ప్రక్కల ఎక్కడా జన సంచారము లేని గ్రామం. దక్షిణం నుంచి (బహుశః భారత దేశం నుంచి) అక్కడికి చేరిన మొదటి ఆచార్యులు శ్రీ అది శంకరులు. అక్కడి వారందరిని వాదనలో గెలిచి, అద్యక్ష పీఠానికి ఎన్నికయిన భారత దేశపు మొదటి ఆచార్యులు శ్రీ అది శంకరులు. అక్కడి అధ్యక్షోపన్యాసమే అత్మబోదగా ప్రచారములోకి వచ్చిందని విన్నాను.-
-



No comments:

Post a Comment

Total Pageviews