Thursday, June 23, 2016

*ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న:*
*నాశనమయ్యే ఈ శరీరంలో నాశం లేని ఆత్మ ఎలా ఉంటుంది?*
👤 *దానికి గురువుగారు అన్నారు,*
*పాలు ఉపయేగపడేవే, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి*.
*పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది. పెరుగు మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది*.
*కాని పెరుగు మరొక రోజుకి పాడైపోతుంది*.
*పెరుగును మదిస్తే వెన్న అవుతుంది*.
*వెన్న మరొక రోజు వరకే ఉంటుంది.*
*తరువాత అదికూడా పాడైపోతుంది*.
*ఆ వెన్నను మరిగిస్తే నెయ్య అవుతుంది.*
*ఈ నెయ్య ఎన్నటికి పాడవ్వదు*.
*ఒక్కరోజులో పాడైపోయే పాలలో, ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.*
*అలాగే అశాశ్వతమైన ఈ శరీరమునందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది*.
*మానవ శరీరము పాలు*
*సంకీర్తన మజ్జిగ*
*సేవ వెన్న
*సాధన నెయ్యి*.
*మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే*
*ఆత్మ పవిత్రత పొందుతుంది. 💐💐

No comments:

Post a Comment

Total Pageviews