Monday, November 28, 2016

మార్గశీర్ష మాధుర్యం

కార్తీక శోభ ముగిసింది,ఇంటింటా దీపాల వెలుగులు విరజిమ్మి,..మార్గశీర్ష మాధుర్యం మొదలుకానుంది,..ధనుర్మాసపు ముగ్గులు,గోదా పాశురాలూ,,.నిజంగా ఇలాంటివి లేకపోతే చలికాలం ఎంతసేపు ముసుగు తన్నిపడుకున్నా లేవాలనిపించదు,..బధ్ధకపు ముసుగుతీయించి ప్రకృతి శోభ తిలకించమనే మనకి పర్వదినాలన్నీ చలికాలంలో వస్తాయేమో

No comments:

Post a Comment

Total Pageviews