Wednesday, April 1, 2015

" జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ "

                                         " జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ "

మొట్టమొదటి సరిగా " జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ " అన్నదెవరు ?శ్రీరామచంద్రుడు మానవ అవతారమెత్తి , పరిపూర్ణమైన మానవునిగా జీవించి, ధర్మ,అర్ధ, కామ, మొక్షాలను స్వయంగా అనుభవించిన తర్వాత తానే ఇలా చెప్పాడు - తల్లీ, జన్మించిన ప్రదేశమూ స్వర్గముకన్నా ఉత్తమమయినవి అని, లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన తర్వాత లంకలోని ఐశ్వర్యమూ, వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి, " ఆహా అయోధ్యకన్నా ఐశ్వర్యవంతమైనది....ఇక్కడే ఉండిపోవచ్చు గదా..." అని శ్రీరామునితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా " జననీ, జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ " అని చెప్పాడని పెద్దలు చెపుతారు

No comments:

Post a Comment

Total Pageviews