Friday, April 17, 2015

శుభోదయం!!! శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం

శుభోదయం!!!

శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం

ఈ దివ్య స్తోత్రాన్ని స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు అందరూ చదవాలి. ప్రతిరోజూ 18 సార్లు వరుసగా చదివి కర్పూర హారతి ఇస్తే శ్రీ వారి దివ్య మంగళమూర్తి దర్శనమవుతుంది.

ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం 
ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర కుండల శోభితం 
నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే శశిమండల ప్రకాశం 
కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం 
కరే కరుణాభయసాగరం భుజేశంఖ చక్రగదాధరం 
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం 
పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం 
సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం 
శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!



No comments:

Post a Comment

Total Pageviews