Friday, April 24, 2015

లలితా సహస్రనామం ఏ రోజు చదివితే ఎంత ఫలితం వస్తుంది?

             లలితా సహస్రనామం ఏ రోజు చదివితే ఎంత ఫలితం  వస్తుంది?
   ప్రతిరోజూ లలితా సహస్రనామం చదవటంవల్ల మహా ఫలితం వస్తుంది. ప్రతిరోజూ చదవడం వీలుకానివారు ప్రతి శుక్రవారం లలితాసహస్రం చదవాలి. పుణ్య ఘడియల్లో ఈ స్తోత్రం చదివితే ఎన్నో రెట్లు ఎక్కువగా ఫలితం వుంటుంది.అలాగే కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబశాంతి కలుగుతుంది. పౌర్ణమి నాడు చంద్రున్ని చూస్తూ చదవటంవల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగా  చదివినట్లే. లలితా దేవికి కలువలూ, మారేడు దళాలు, తులసీదళాలు, మల్లపూవులు చాలా ఇష్టం. నైవేద్యంగా, పులగము,పాయసము, చిత్రాన్నము, దానిమ్మ, బూడిద గుమ్మడికాయ, దక్షిణావృత శంఖము  ప్రీతి అని పెద్దలు చెపుతారు.  
                      

No comments:

Post a Comment

Total Pageviews